ఏ.పి‌లో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

- August 25, 2020 , by Maagulf
ఏ.పి‌లో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

అమరావతి:ఏ.పి‌లో గడిచిన గంటల్లో  కొత్తగా 9,927 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి . దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారినపడి 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3460కి చేరింది. మరోవైపు వైరస్‌ నుంచి కోలుకుని పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జ్‌ అవుతున్నారు. తాజాగా 9,419 మంది డిశ్చార్‌ అవ్వగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 275352కి చేరింది.  ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com