ఖతార్లో కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు
- August 29, 2020
దోహా:ఖతార్లో శుక్రవారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది కరోనా నుంచి కోలుకున్నారని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కాగా, ఖతార్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,983కి చేరుకుంది. ఇప్పటిదాకా మొత్తం రికవరీల సంఖ్య 115,017గా వుంది. ఖతార్లో విజయవంతంగా కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా సోకినవారిని గుర్తించడం, మెరుగైన వైద్య చికిత్స అందించడం,అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఖతార్లో కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







