ఖతార్లో కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు
- August 29, 2020
దోహా:ఖతార్లో శుక్రవారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది కరోనా నుంచి కోలుకున్నారని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కాగా, ఖతార్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,983కి చేరుకుంది. ఇప్పటిదాకా మొత్తం రికవరీల సంఖ్య 115,017గా వుంది. ఖతార్లో విజయవంతంగా కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా సోకినవారిని గుర్తించడం, మెరుగైన వైద్య చికిత్స అందించడం,అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఖతార్లో కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







