తూర్పు సౌదీ ప్రాంతంలో 859 చోట్ల తనిఖీలు..
- August 29, 2020
రియాద్:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీలోని దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం అధికారులు సూచించిన మార్గనిర్దేశకాల అమలు తీరుకు సంబంధించి విస్తృత తనిఖీలు చేపట్టింది. మున్సిపాలిటి పరిధిలో ఏకంగా 859 చోట్ల తనిఖీలు నిర్వహించి కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. ప్రజల సంరక్షణార్ధం సౌదీ ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్త చర్యలను పలు చోట్ల ఉల్లంఘించినట్లు తమ తనిఖీల్లో మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. 41 చోట్ల కరోనా నియంత్రణ జాగ్రత్త చర్యలు పాటించటం లేదని నిర్ధారించుకొని తగిన చర్యలు చేపట్టారు. అదేసమయంలో నగరంలో 785 చోట్ల క్రిమిసంహారక చర్యలు కూడా చేపట్టినట్లు దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!