జ్లీబ్ ఫీల్డ్ క్లినిక్ ఏడాది చివరి వరకూ!
- August 29, 2020
కువైట్ సిటీ:జ్లీబ్ అల్ షుయోక్లో ఏర్పాటు చేయబడిన తాత్కాలిక ఫీల్డ్ క్లినిక్ ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ యూత్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా ఈ క్లినిక్ని ఈ ఏడాది వరకు కొనసాగించేందుకు మినిస్ట్రీ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎలాంటి పాజిటివ్ కేసులూ లేకపోవడంతో ఈ కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మాత్రం, దీన్ని కొనసాగించాల్సిందిగా సూచించింది. వచ్చే వింటర్ సీజన్ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్లీబ్ అల్ షుయోక్ ప్రాంత రెసిఎంట్స్కి మెడికల్ సర్వీసెస్ అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించింది. తద్వారా అల్ ఫర్వానియా ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గింది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







