బహ్రెయిన్:అకెర్ పశ్చిమ తీరంలో గుర్తు తెలియని శవం..
- August 30, 2020
మనామా:అకెర్ పశ్చిమ తీరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. నిర్మాణ వ్యర్ధాల మధ్య శవాన్ని గుర్తించారు. మృతదేహం లభించిన సంగతి తెలియటంతో చుట్టుపక్కల జనం అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే..లభించిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. చనిపోయిన వ్యక్తి ఆడా, మగ అనే విషయాన్ని కూడా పోలీసులు ప్రకటించలేదు. దర్యాప్తు ప్రారంభించినప్పటికీ..వివరాలను బహిర్గతం చేయలేదు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









