బహ్రెయిన్:అకెర్ పశ్చిమ తీరంలో గుర్తు తెలియని శవం..
- August 30, 2020
మనామా:అకెర్ పశ్చిమ తీరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. నిర్మాణ వ్యర్ధాల మధ్య శవాన్ని గుర్తించారు. మృతదేహం లభించిన సంగతి తెలియటంతో చుట్టుపక్కల జనం అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే..లభించిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. చనిపోయిన వ్యక్తి ఆడా, మగ అనే విషయాన్ని కూడా పోలీసులు ప్రకటించలేదు. దర్యాప్తు ప్రారంభించినప్పటికీ..వివరాలను బహిర్గతం చేయలేదు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







