చైనా:రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృతి
- August 30, 2020
బీజింగ్:చైనా వంటి దేశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యమే. అక్కడ ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 29 మంది మరణించారన్న వార్త వచ్చింది. లిన్ఫెన్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 59 మందిని బయటకు తీశారు. వీరిలో 29 మంది మరణించారని, 21 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.భవనం కూలిపోవడానికి కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!