చైనా:రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృతి
- August 30, 2020
బీజింగ్:చైనా వంటి దేశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యమే. అక్కడ ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 29 మంది మరణించారన్న వార్త వచ్చింది. లిన్ఫెన్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 59 మందిని బయటకు తీశారు. వీరిలో 29 మంది మరణించారని, 21 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.భవనం కూలిపోవడానికి కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్









