చైనా:రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృతి
- August 30, 2020
బీజింగ్:చైనా వంటి దేశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యమే. అక్కడ ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 29 మంది మరణించారన్న వార్త వచ్చింది. లిన్ఫెన్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 59 మందిని బయటకు తీశారు. వీరిలో 29 మంది మరణించారని, 21 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.భవనం కూలిపోవడానికి కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







