47వ గవర్నర్ల సమావేశం ప్రారంభo...

- February 09, 2016 , by Maagulf
47వ గవర్నర్ల సమావేశం ప్రారంభo...

 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే 47వ గవర్నర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటూ అన్ని రాష్ట్రాల గవర్నర్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్, యువతకు ఉపాధి కల్పన, డ్రాపౌట్లకు వృత్తి విద్యలో నైపుణ్యం పెంపొందించేందుకు అనుసరించాల్సిన విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com