మూసివేత సమయంలో అద్దెలు చెల్లించవద్దన్న మినిస్ట్రీ
- September 03, 2020
మస్కట్: కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్కి సంబంధించి మూసివేత సమయంలో అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ సూచించింది. కరోనా వైరస్ నేపత్యంలో లాక్డౌన్ విధించిన దరిమిలా, ఆ సమయంలో అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదన్నది మినిస్ట్రీ చేసిన సూచన. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సైది మాట్లాడుతూ, కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్కి సంబంధించిన యజమానులు, సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు తమ కార్యకలాపాల్ని నిలిపేసిన దరిమిలా, అద్దె చెల్లించకుండా వారు పూర్తి హక్కుని కలిగి వున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









