ఫేక్ అలాగే ఎక్స్పైరీ దాటిన ఫుడ్ విక్రయిస్తున్న ఇల్లీగల్ మార్కెట్స్పై ఉక్కుపాదం
- September 03, 2020
షార్జా: 350కి పైగా ఇల్లీగల్ మార్కెట్స్పై అధికారులు ఉక్కుపాదం మోపారు. వీటిల్లో గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా 173 టన్నుల ఫుడ్ అలాగే ఫేక్ కాస్మొటిక్స్ వంటివాటిని స్వాధీనం చేసుకుని, ద్వంసం చేశారు. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ తాబిత్ అల్ తరైఫి మాట్లాడుతూ, సివిక్ బాడీ మొత్తంగా 40 బృందాల్ని రంగంలోకి దించి, తనిఖీల్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. సమ్మర్ వెకేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వెండర్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పారాయన. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారే ఇలాంటి కార్యకలాపాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. 993 నెంబర్కి ఈ తరహా అక్రమాల పట్ల సామాన్యులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







