ఆఫీసులకు 70 శాతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావొచ్చు
- September 04, 2020
మస్కట్: ప్రస్తుతం 30 శాతం మంది ఉద్యోగులు గవర్నమెంట్ కార్యాలయకు వస్తుండగా, దాన్ని మరింత పెంచారు. ఇకపై 70 శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా సర్క్యులర్ జారీ చేశారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి అందే ప్రభుత్వ సర్వీసుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. కాగా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పక కరోనా ప్రికాషన్స్ పాటించాల్సి వుంటుంది. 50 శాతం ఉద్యోగులు హాజరైన కొన్ని కార్యాలయాల్లో సరైన ప్రికాషన్స్ పాటించకపోవడంతో, కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిన సందర్భాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







