24 గంటలూ రెస్టారెంట్స్ తెరచుకునే అవకాశం
- September 04, 2020
కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం ప్రకారం, ఇకపై 24 గంటలూ రెస్టారెంట్స్ తెరుచుకోవడానికి అనుమతిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మునిసిపాలిటీ ఇంజనీర్ అహ్మద్ అల్ మన్ఫౌహి వెల్లడించిన వివరాల ప్రకారం, రెసిడెన్షియల్ ఏరియాస్లో మాత్రం రాత్రి 12 గంటలకు రెస్టారెంట్లు మూసెయ్యాల్సి వుంటుంది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ల నిర్వహణపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. క్రమక్రమంగా ఈ ఆంక్షల్ని సడలిస్తూ వస్తున్నారు. అయితే, ప్రైవేటు రెసిడెన్షియల్ ఏరియాస్లో మాత్రం రాత్రి 12 తర్వాత దుకాణాలు, రెస్టారెంట్లు తెరవడానికి వీల్లేదు. షిషా కూడా రెస్టారెంట్స్లో అందించడానికి వీల్లేదు. కాగా, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్లు ధరించడం తప్పనిసరి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!









