బహ్రెయిన్:కార్మికుల నివాస ప్రాంతాల్లో సేఫ్టి డ్రైవ్ చేపట్టిన సివిల్ డిఫెన్స్
- September 04, 2020
మనామా:కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం..ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసింది. ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ కార్మికుల శిబిరాల్లో సెఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించింది. అన్ని గవర్నరేట్లలోని కార్మిక నివాస ప్రాంతాల్లో డైరెక్టరేట్ సబ్బంది పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. ముఖ్యంగా కార్మికులు అందరూ ఒకే గదిని షేర్ చేసుకుంటారు కనుక..కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల పట్ల వారికి అవగాహన కల్పించనున్నారు. కార్మిక శిబిరాల్లో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన ప్రవాసీయులకు అర్ధమయ్యేలా పలు భాషల్లో ఈ సెఫ్టీ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి.బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







