ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- September 05, 2020
దోహా:ఖతార్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 116,780కి చేరుకుంది. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 4,725 కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 654,973గా వుంది. మొత్తం 2,882 యాక్టివ్ కేసులు దేశంలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







