ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- September 05, 2020
దోహా:ఖతార్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 116,780కి చేరుకుంది. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 4,725 కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 654,973గా వుంది. మొత్తం 2,882 యాక్టివ్ కేసులు దేశంలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!









