హ్యామన్ ట్రాఫికింగ్:నిందితుల అప్పీల్ని తిరస్కరించిన న్యాయస్థానం
- September 05, 2020
మనామా:బహ్రెయిన్ కోర్ట్, ఇద్దరు వ్యక్తుల అప్పీల్ని కొట్టి పారేసింద. నిందితులు, హ్యామన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. నిందితులకు 2,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా, రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. నిందితులతోపాటు ఓ మహిళకూ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. కాగా, నిందితుల్లో ఇద్దరు వలసదారులు కాగా, ఈ ఇద్దరూ తమపై న్యాయస్థానం విధించిన శిక్షను పై కోర్టులో అప్పీల్ చేశారు. వారి అప్పీల్ని న్యాయస్థానం తిరస్కరించింది. ఫేక్ జాబ్ ఆఫర్స్తో వీరు ఇతరుల్ని మోసం చేసినట్లు గుర్తించారు. ఓ అపార్ట్మెంట్ని అద్దెకు తీసుకుని, అక్కడ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ నిమిత్తం ఫేక్ జాబ్ లెటర్స్తో బహ్రెయిన్కి మహిళల్ని తీసుకొస్తున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







