కొత్తగా 256 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 07, 2020 , by Maagulf
కొత్తగా 256 కరోనా పాజిటివ్‌ కేసులు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్‌లో కొత్తగా 250 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో ఒమన్‌లో మొత్తం కేసుల సంఖ్య 87,8328కి చేరుకుంది. ఇందులో 82,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 734 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలనీ, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com