దుబాయ్ ఎక్స్పో 2021పై కీలక సమావేశం
- September 07, 2020
దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, దుబాయ్ ఎక్స్పో 2021 నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయా ఈవెంట్స్కి సంబంధించి సేఫ్టీ మరియు సెక్యూరిటీపై చర్చించారు. దుబాయ్ ఎమిరేట్ రెప్యుటేషన్ని మరింత పెంచేలా సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్స్ వుండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఈ ఈవెంట్ 2021 అక్టోబర్కి వాయిదా పడిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష