దుబాయ్ ఎక్స్పో 2021పై కీలక సమావేశం
- September 07, 2020
దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, దుబాయ్ ఎక్స్పో 2021 నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయా ఈవెంట్స్కి సంబంధించి సేఫ్టీ మరియు సెక్యూరిటీపై చర్చించారు. దుబాయ్ ఎమిరేట్ రెప్యుటేషన్ని మరింత పెంచేలా సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్స్ వుండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఈ ఈవెంట్ 2021 అక్టోబర్కి వాయిదా పడిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









