దుబాయ్ ఎక్స్పో 2021పై కీలక సమావేశం
- September 07, 2020
దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, దుబాయ్ ఎక్స్పో 2021 నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయా ఈవెంట్స్కి సంబంధించి సేఫ్టీ మరియు సెక్యూరిటీపై చర్చించారు. దుబాయ్ ఎమిరేట్ రెప్యుటేషన్ని మరింత పెంచేలా సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్స్ వుండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఈ ఈవెంట్ 2021 అక్టోబర్కి వాయిదా పడిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







