సౌదీ:టెర్రరిజం కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- September 07, 2020
రియాద్:సౌదీ అరేబియా క్రిమినల్ కోర్ట్, తీవ్రవాదంతో సంబంధం వుందన్న అభియోగాల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. పలు బాంబు దాడుల్లో నిందితులకు సంబంధం వున్నట్లు నిరూపితమయ్యింది. మదీనాలో 2016 జులై 5న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వున్నట్లు విచారణలో తేలింది. నిందితులు సూసైడ్ బాంబర్కి పేలుడు పదార్థాలు కలిగిన బెల్ట్ని అందించినట్లు గుర్తించారు. డాక్టర్ సోలిమాన్ ఫకీహ్ హాస్పిటల్పై 2016 జులై 4న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వుందని తేలింది. ఇక్కడా సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడు. నిందితులు, తమ సహచరుడొకర్ని చంపేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







