ఖతార్లో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు
- September 08, 2020
దోహా:ఖతార్లో సోమవారం కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఖతార్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120,143కి చేరుకుంది. కాగా, తాజాగా ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో మొత్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 205కి చేరుకుంది. కాగా, దేశంలో ఇప్పటిదాకా 117,241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,902 యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. వీటిల్లో 412 క్రిటికల్ స్టేజ్లో వుంటే, 59 సీరియస్ కండిషన్లో వున్నాయి. తాజాగా 3,640 కరోనా టెస్టులు గడచిన ఇరవై నాలుగు గంటోల్ల జరిగాయి. కరోనా టెస్టులు ఇప్పటిదాకా 663,648 మందికి నిర్వహించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







