మస్కట్:కోవిడ్19 పేషెంట్ల కోసం ప్లాస్మా కావలెను
- September 08, 2020
మస్కట్:డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిఎస్ఎస్), కోవిడ్ 19 నుంచి కోలుకున్న ఆరోగ్యవంతులు, ప్లాస్మా దానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కరోనా బాధితుల్లో కొందరికి ప్లాస్మా చికిత్స అవసరమవుతోందనీ, కోలుకున్న రోగుల నుంచి సేకరించే ప్లాస్మాతో కరోనా బాధితులకు చికిత్స చేయడం వల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం వుంటుందని డిబిబిఎస్ పేర్కొంది. ఇప్పటికే ప్లాస్మా అందించినవారికి ఈ సందర్భంగా డిబిబిఎస్ కృతజ్ఞతలు తెలిపింది. వాట్సాప్ నెంబర్ 9689455548 ద్వారా ప్లాస్మా డొనేషన్ కోసం సైన్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









