ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- March 29, 2026
జెడ్డా: భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పదేపదే చేస్తున్న దాడులను తమ దేశం ఖండిస్తుందని భారత ప్రధాని పునరుద్ఘాటించారు.
సౌదీ అరేబియా భద్రతకు ముప్పు కలిగించే మరియు దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను భారతదేశం తిరస్కరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలు మరియు కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత వలన ప్రపంచ భద్రత, స్థిరత్వంపై కలిగే ప్రభావాలను కూడా సమీక్షించారు. అంతర్జాతీయ సముద్ర భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇరుపక్షాలు చర్చించాయని క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









