ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- March 29, 2026
జెడ్డా: భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పదేపదే చేస్తున్న దాడులను తమ దేశం ఖండిస్తుందని భారత ప్రధాని పునరుద్ఘాటించారు.
సౌదీ అరేబియా భద్రతకు ముప్పు కలిగించే మరియు దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను భారతదేశం తిరస్కరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలు మరియు కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత వలన ప్రపంచ భద్రత, స్థిరత్వంపై కలిగే ప్రభావాలను కూడా సమీక్షించారు. అంతర్జాతీయ సముద్ర భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇరుపక్షాలు చర్చించాయని క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!







