ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- March 29, 2026
జెడ్డా: భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పదేపదే చేస్తున్న దాడులను తమ దేశం ఖండిస్తుందని భారత ప్రధాని పునరుద్ఘాటించారు.
సౌదీ అరేబియా భద్రతకు ముప్పు కలిగించే మరియు దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను భారతదేశం తిరస్కరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలు మరియు కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత వలన ప్రపంచ భద్రత, స్థిరత్వంపై కలిగే ప్రభావాలను కూడా సమీక్షించారు. అంతర్జాతీయ సముద్ర భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇరుపక్షాలు చర్చించాయని క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







