వలసదారుల రీ-ఎంట్రీ వీసాల చెల్లుబాటుపై ఎక్స్టెన్షన్
- September 08, 2020
జెడ్డా: సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), వలసదారుల రీ-ఎంట్రీ వీసాల వ్యాలిడిటీని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది జవజాత్. రెసిడెంట్ పర్మిట్స్ (ఇకామా) గడువు తీరి, స్వదేశానికి రావాలనుకుంటున్న లేబరర్స్, డొమెస్టిక్ వర్కర్స్ కోసం ఈ గడువు పెంపుని ప్రకటించారు. సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు వర్తిస్తుంది. ఇకామా పొడిగింపులో కమర్షియల్ ప్రొఫెషన్స్లో పనిచేస్తున్నవారికి కూడా అవకాశం కల్పించారు. ఆగస్ట్ 1 నుంచి 31 లోపు గడువు తీరేవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 15 నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







