తెలంగాణలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు
- September 11, 2020
హైదరాబాద్:తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 2426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,52,602కు చేరింది. అయితే, అందులో ఇప్పటి వరకూ 1,19,467 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 32,195 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ రోజు ఒక్కరోజు 13 కరోనా మరణాలు నమోదు కాగా.. మొత్తం మృతుల సంఖ్య 940కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 78.2 శాతంగా, కరోనా మరణాల రేటు 0.61 నమోదైంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష