షార్జా: 4,100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్పు
- September 20, 2020
షార్జా: తమ మున్సిపాలిటి పరిధిలోని 4,100 పార్కింగ్ స్థలాలను ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ గా మారుస్తున్నట్లు షార్జా మున్సిపాలిటీ తెలిపింది. ఇక నుంచి ఆ 4,100 పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని వెల్లడించింది. 3, 10, 15,17వ పారిశ్రామిక ప్రాంతాలలోని పార్కింగ్ స్థలాలతో పాటు..మువీలా వాణిజ్య ప్రాంతం, అల్ తవాన్, అల్ నహద్ లోని పార్కింగ్ జోన్లు పెయిడ్ పార్కింగ్ విధానం అమలులో రానుంది. ఈ సంవత్సరంలో, మునిసిపాలిటీ 230 అదనపు పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్గా మార్చి... ఆయా పార్కింగ్ స్థలాల్లో టచ్ స్క్రీన్తో కూడిన స్మార్ట్ పార్కింగ్ మీటర్లను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..