ఖతార్ తెలంగాణ ప్రవాసులు,కార్మికులు కోసం ICBF ప్రమాద భీమా పథకం
- September 26, 2020
దోహా:ఖతార్ లో నివసించే భారతీయ పౌరులకోసం ICBF వారి భీమా పథకం పునః ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యవర్గం పాల్గొనడం జరిగింది.ఖతార్లోని తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఐసిబిఎఫ్ వారు జూమ్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలంగాణ గల్ఫ్ కార్మిక సోదరులు ఈ భీమా పథకాన్ని ఉపయోగించుకోవాలని మనవి,ఊహించని సంఘటనలు జరిగితే మీ కుటుంబానికి మెరుగైన జీవితం కోసం ఆసరాగా ఉపయోగించుకోవాలని తెలంగాణ జాగృతి ఖతర్ ద్వారా కోరుతున్నామని తెలిపారు.
కేవలం 125 రియాల్ ల ప్రీమీయం తో దాదాపు 20 లక్షల ప్రమాద భీమా సౌకర్యం ఉంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ICBF కార్యవర్గం తో పాటు తెలంగాణ జాగృతి ఖతార్ నాయకులు హారిక ప్రేమ్ , సాయి చింతలపూడి, స్వప్న కేశా,ఎల్లయ్య తాళ్లపెళ్లి, అహ్మద్ మొహిద్దిన్,చందన రెడ్డి, ప్రగతి, రేఖా సాయి,రాజేశ్వరి రుద్ర, సౌమ్య కంతేటి తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు