భారతీయుల కోసం 270 రీపాట్రియేషన్ విమానాలు
- September 29, 2020
న్యూ ఢిల్లీ:భారత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మొత్తం 270 రీపాట్రియేషన్ విమానాల్ని యూఏఈ నుంచి ఇండియాకి అక్టోబర్లో నడపనుంది.అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ విమానాలు నడుస్తాయి.రిపాట్రియేషన్ మిషన్ ఏడో ఫేజ్లో భాగంగా (వందే భారత్ మిషన్) వీటిని నడపనున్నారు.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమానాల్ని నడుపుతుంది.అవసరమైతే ఇతర ఇండియన్ క్యారియర్స్ కూడా విమానాల్ని నడుపుతాయి.అబుధాబి,దుబాయ్ మరియు షార్జా నుంచి విమానాలు నడుస్తాయని మినిస్ట్రీ పేర్కొంది.రిరవ్స్ డైరెక్షన్లో 269 విమానాలు ఇండియా నుంచి యూఏఈకి నడుస్తాయి.యూఏఈలో పనిచేస్తున్న భారతీయుల్ని ఇండియా నుంచి యూఏఈకి తరలించేందుకు వీటిని వినియోగిస్తారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!