ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్

- September 29, 2020 , by Maagulf
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్

న్యూ ఢిల్లీ:ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడికి కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్ చేసింది. అయితే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఆయనలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని వివరించింది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషా నాయుడికి కరోనా నెగిటివ్ వచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com