గానగంధర్వునికి యూఏఈ గాయకుల నివాళి
- September 30, 2020
మాగల్ఫ్ స్పెషల్: 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఆణిముత్యం మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..అందరు అప్యాయంగా పిలిచే ఎస్పీ బాలు..శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంతో మొదలైన బాలు సినీప్రస్థానం ప్రపంచ గుర్తింపు సాధించింది. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.
భాష ఏదైనా తన గాన మాధుర్యంతో చిన్నాపెద్దా వయస్కుల మనసులను కట్టిపడేసిన ఆ కంఠం మూగబోయిందనే వార్త యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 'సుప్రభాతం' తో మొదలై 'హరివరాసనం' వరకు ఇలా దైనిక జీవితంలో మమేకమైపోయిన ఆ గానగంధర్వుడు ఇక లేరు అంటే మనసు అంగీకరించట్లేదనేది కఠిన వాస్తవం.
ఆ మధుర గాయకునితో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ యూఏఈ లోని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు అందిస్తున్న నివాళి.
(as per alphabetical order)
--- సౌమ్య , స్పెషల్ కరెస్పాండంట్, మాగల్ఫ్
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..