పాడైపోయిన ఆహార విక్రయం: ప్రముఖ మక్కా కంపెనీపై చర్యలు
- October 01, 2020
రియాద్: ఓ ప్రముఖ కేటరింగ్ కంపెనీ మక్కా బ్రాంచ్ పాడైపోయిన ఆహారాన్ని విక్రయిస్తున్న నేపథ్యంలో సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తగిన చర్యలు తీసుకుంది. మక్కా క్రిమినల్ కోర్టు జారీ చేసిన తీర్పుని మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. సదరు సంస్థకి 30,000 రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. రెండు వార్తా పత్రికల్లో ఈ తీర్పుని ప్రచురించడం ద్వారా కంపెనీ పరువుని బజార్న పడేయడం జరిగింది. బతా కురైష్ జిల్లాలో వున్న హెడ్ క్వార్టర్స్లో ఇన్స్పెక్షన్ బృందాలు తనిఖీలు చేయగా, అక్కడ వారికి అక్రమాలఱు కనిపించాయి. పాడైపోయిన ఆహార పదార్థాల్ని తిరిగి వినియోగిస్తున్నట్లుగా గుర్తించి, వాటిని ధ్వంసం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







