టూరిజం ఫెసిలిటీస్కి ఫీజుల రద్దు
- October 01, 2020
మనామా:టూరిజం ఫెసిలిటీస్కి ఫీజు రద్దుని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాడెర్ అల్మోయ్యెద్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి టూరిజం విభాగం త్వరలోనే కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







