బోటులో అగ్ని ప్రమాదం
- October 02, 2020
దుబాయ్: దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ సమీపంలో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఓ వ్యక్తి ఈ మంటల కారణంగా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.23 నిమిషాల సమయంలో ఎమర్జన్సీ కాల్ అందుకున్నామనీ, వెంటనే ఫైర్ ఫైటర్స్ బృందం అల్ మర్సా ఫైర్ స్టేషన్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానీ అధికారులు వివరించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!