బోటులో అగ్ని ప్రమాదం
- October 02, 2020
దుబాయ్: దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ సమీపంలో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఓ వ్యక్తి ఈ మంటల కారణంగా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.23 నిమిషాల సమయంలో ఎమర్జన్సీ కాల్ అందుకున్నామనీ, వెంటనే ఫైర్ ఫైటర్స్ బృందం అల్ మర్సా ఫైర్ స్టేషన్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానీ అధికారులు వివరించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







