విజిటర్స్కి గైడ్ లైన్స్ జారీ చేసిన ఒమన్ ఎయిర్పోర్ట్స్
- October 02, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్ట్స్, ఒమన్లో పర్యటన కోసం వచ్చేవారికి గైడ్లైన్స్ జారీ చేసింది. ట్రావెలర్స్ అంతా, నిర్దేశించబడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుంటుంది. డేటా రిజిస్ట్రేషన్, పిసిఆర్ టెస్ట్కి సంబందించిన అపాయింట్మెంట్, అలాగే సంబిత చెల్లింపులు ముందస్తుగానే చేయాల్సి వుంటుంది. ఇందు కోసం ఓ లింక్ని (Covid19.moh.gov.om/#/traveler-reg ") కూడా పొందుపర్చింది ఒమన్ ఎయిర్ పోర్ట్స్. తరాస్సుద్ యాప్ ప్లస్ అలాగే హెచ్ముష్రిఫ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. ఎయిర్ పోర్ట్ దగ్గర రద్దీ సమస్యలు ఎదురుకాకుండా ఇవి సహకరిస్తాయి. డిజిటల్ వ్రిస్ట్ బ్యాండ్ని యాక్టివేట్ చేసుకోవాల్సి వుంటుంది ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయిన ప్రయాణీకులు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







