కేఫ్ మూసివేత, 100 వార్నింగ్స్ జారీ
- October 03, 2020
దుబాయ్ మునిసిపాలిటీ ఓ రెస్టారంట్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్త చర్యలు సరిగా పాటించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 100 హెచ్చరికలను కూడా ఆయా కేఫ్ కు జారీ చేయడం జరిగింది. 12 ఇన్స్టిట్యూషన్స్ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. కాగా, 2,228 దుకాణాలు అన్ని నిబంధనల్నీ పాటించినట్లు గుర్తించారు. అక్టోబర్ 1న మొత్తం 2,341 విజిట్స్ జరిగాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు