కేఫ్ మూసివేత, 100 వార్నింగ్స్ జారీ
- October 03, 2020
దుబాయ్ మునిసిపాలిటీ ఓ రెస్టారంట్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్త చర్యలు సరిగా పాటించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 100 హెచ్చరికలను కూడా ఆయా కేఫ్ కు జారీ చేయడం జరిగింది. 12 ఇన్స్టిట్యూషన్స్ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. కాగా, 2,228 దుకాణాలు అన్ని నిబంధనల్నీ పాటించినట్లు గుర్తించారు. అక్టోబర్ 1న మొత్తం 2,341 విజిట్స్ జరిగాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







