కేఫ్ మూసివేత, 100 వార్నింగ్స్ జారీ
- October 03, 2020దుబాయ్ మునిసిపాలిటీ ఓ రెస్టారంట్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్త చర్యలు సరిగా పాటించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 100 హెచ్చరికలను కూడా ఆయా కేఫ్ కు జారీ చేయడం జరిగింది. 12 ఇన్స్టిట్యూషన్స్ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. కాగా, 2,228 దుకాణాలు అన్ని నిబంధనల్నీ పాటించినట్లు గుర్తించారు. అక్టోబర్ 1న మొత్తం 2,341 విజిట్స్ జరిగాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల