కోవిడ్ 19: ఆదివారం స్కూళ్ళకు హాజరు కానున్న టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
- October 03, 2020బహ్రెయిన్: టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆదివారం స్కూళ్ళకు తిరిగి రావాల్సి వుంటుంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, 1 శాతం స్టాఫ్ మెంబర్స్ ఇప్పటిదాకా టెస్టింగ్ కోసం రాలేదనీ, ఈ కారణంగా వారు ఆదివారం తిరిగి వచ్చే అవకాశం లేదని మినిస్ట్రీ చెబుతోంది. ఆల్టర్నేట్ స్కూల్ అటెండెన్స్ విషయమై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ టీచర్లతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబర్ 11 నుంచి పబ్లిక్ స్కూల్స్ కొత్త విద్యా సంవత్సరం కోసం రీ-ఓపెన్ కానున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి బహ్రెయిన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి వుంది.
తాజా వార్తలు
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్