సంతాప కార్యక్రమంలో పాల్గొననున్న ఇండియన్స్
- October 03, 2020కువైట్: ఇటీవల తుది శ్వాస విడిచిన ‘లేట్ అమిర్’ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జమెర్ అల్ సబాకి సంతాప కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఆదివారం సంతాప కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని ప్రభుత్వ కార్యాలయాలపైనా, అలాగే విదేశాల్లోని భారత హై కమిషన్స్ / ఎంబసీస్ / కాన్సులేట్స్ అలాగే ఇండియా హౌస్లపై త్రివర్ణ పతాకాన్ని హాఫ్ మాస్ట్ చేయనున్నారు. కువైట్లోనూ భారత జాతీయ పతాకాన్ని ఎంబసీ ఆఫ్ ఇండియా వద్ద హాఫ్ మాస్ట్ చేస్తారు. రెండు నిమిషాల మౌనాన్ని ఈ సందర్భంగా అధికారులు పాటిస్తారు. కువైట్లోని భారతీయులంఆ ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు