సంతాప కార్యక్రమంలో పాల్గొననున్న ఇండియన్స్
- October 03, 2020
కువైట్: ఇటీవల తుది శ్వాస విడిచిన ‘లేట్ అమిర్’ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జమెర్ అల్ సబాకి సంతాప కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఆదివారం సంతాప కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని ప్రభుత్వ కార్యాలయాలపైనా, అలాగే విదేశాల్లోని భారత హై కమిషన్స్ / ఎంబసీస్ / కాన్సులేట్స్ అలాగే ఇండియా హౌస్లపై త్రివర్ణ పతాకాన్ని హాఫ్ మాస్ట్ చేయనున్నారు. కువైట్లోనూ భారత జాతీయ పతాకాన్ని ఎంబసీ ఆఫ్ ఇండియా వద్ద హాఫ్ మాస్ట్ చేస్తారు. రెండు నిమిషాల మౌనాన్ని ఈ సందర్భంగా అధికారులు పాటిస్తారు. కువైట్లోని భారతీయులంఆ ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







