మస్కట్: గవర్నరేట్ పరిధిలో బస్సు సర్వీసుల పునరుద్ధరణ
- October 03, 2020
మస్కట్: కరోనా నేపథ్యంలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఇన్నాళ్లు రద్దైన బస్సు సర్వీసులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం(ఆక్టోబర్ 4) నుంచి తమ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎంవసలాత్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. " ప్రియమైన వినియోదారుల్లారా...మస్కట్ గవర్నరేట్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను ఆక్టోబర్ 4 నుంచి తిరిగి ప్రారంభించబోతున్నాం" అంటూ తమ ప్రకటనలో తెలిపింది. అయితే..చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వారిని ప్రయాణానికి అనుమతిస్తారా? లేదా? అనేది మాత్రం తమ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..