తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే జైలు శిక్ష: హెచ్చరించిన యూఏఈ
- October 03, 2020
యూఏఈ: న్యాయాన్ని తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను షేర్ చేస్తే వారికి జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది. న్యాయాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో... వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించటం నేరమని పేర్కొంది. అలాగే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచినా, నిజం కాదని తెలిసి కూడా వారి విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా ఫేడరల్ పీనల్ కోడ్ 266 ప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







