తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే జైలు శిక్ష: హెచ్చరించిన యూఏఈ
- October 03, 2020యూఏఈ: న్యాయాన్ని తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను షేర్ చేస్తే వారికి జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది. న్యాయాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో... వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించటం నేరమని పేర్కొంది. అలాగే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచినా, నిజం కాదని తెలిసి కూడా వారి విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా ఫేడరల్ పీనల్ కోడ్ 266 ప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్