వలివేటి జయశ్రీ మరణం పట్ల ప్రగాఢ సంతాపం
- October 07, 2020
సౌదీ: తెలుగు కళా క్షేత్రం ఫౌండర్ వలివేటి మురళీక్రిష్ణగారి సతీమణి జయశ్రీ ఇటీవల మరణించిన నేపథ్యంలో, తెలుగు కళాక్షేత్రం ప్రెసిడెంట్ రెవల్ ఆంటోనీ, జాయింట్ సెక్రెటరీ ఎం.వర్మ, ట్రెజరర్ రవి రామ్ తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సంతాపం తెలిపినవారిలో ఎక్స్ కం మెంబర్స్ తరుణ్ క్రిష్ణ, బి. సత్యనారాయణ, ఎస్. ప్రభాకర్, వై. సుమన్, ఎస్. పవన్, వి. సుభాష్ తదితరులు వున్నారు. తెలుగు కళా క్షేత్రం తరఫున వలివేటి జయశ్రీగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







