వలివేటి జయశ్రీ మరణం పట్ల ప్రగాఢ సంతాపం

- October 07, 2020 , by Maagulf
వలివేటి జయశ్రీ మరణం పట్ల ప్రగాఢ సంతాపం

సౌదీ: తెలుగు కళా క్షేత్రం ఫౌండర్ వలివేటి మురళీక్రిష్ణగారి సతీమణి జయశ్రీ ఇటీవల మరణించిన నేపథ్యంలో, తెలుగు కళాక్షేత్రం ప్రెసిడెంట్ రెవల్ ఆంటోనీ, జాయింట్ సెక్రెటరీ ఎం.వర్మ, ట్రెజరర్ రవి రామ్ తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సంతాపం తెలిపినవారిలో ఎక్స్ కం మెంబర్స్ తరుణ్ క్రిష్ణ, బి. సత్యనారాయణ, ఎస్. ప్రభాకర్, వై. సుమన్, ఎస్. పవన్, వి. సుభాష్ తదితరులు వున్నారు. తెలుగు కళా క్షేత్రం తరఫున వలివేటి జయశ్రీగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com