ఏపీలో కొత్తగా 5,292 కరోనా పాజిటివ్ కేసులు
- October 08, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 7,39,719కు కరోనా కేసులు చేరాయి.ఈ రోజు కరోనాతో 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా వల్ల 6,128 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 48,661 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,84,930 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 63.5 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
కొత్తగా ప్రకాశం 6, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు, విశాఖలో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరంలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..