నాంపల్లి దర్గాలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు
- October 11, 2020
హైదరాబాద్:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. సోమవారం (అక్టోబర్ 12న)న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడతున్న నేపథ్యంలో కవిత దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ, డెప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన, స్థానిక కార్పొరేటర్ లు,టిఆర్ ఎస్ శ్రేణులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









