6 నెలల తర్వాత మళ్లీ వ్యాట్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఒమన్
- October 13, 2020
మస్కట్:ఒమన్ ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చట్టాన్ని అమలులోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల మినహాయింపు తర్వాత ఇప్పుడు మళ్లీ వ్యాట్ అమలులోకి రానుంది. కోవిడ్ సంక్షోభంతో వ్యాపార రంగాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో వారికి ప్రభుత్వం తరపున తగిన ప్రొత్సాహం కల్పించటం కోసం కొన్నాళ్ల పాటు వ్యాట్ ను మినహాయించింది ఒమన్ ప్రభుత్వం. అయితే..ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియతో మళ్లీ వ్యాపార రంగాలు పునరుద్ధరణ కావటంతో వ్యాట్ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయల్ డిక్రీని జారీ చేసింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ మరో రాయల్ డిక్రీని కూడా తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!









