'ట్రు` మూవీ టైటిల్ లోగో విడుదల!
- October 14, 2020హైదరాబాద్:గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ 'ట్రు` అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'బైలంపుడి' మూవీ ఫేమ్ హరీష్ వినయ్, 'ఉండిపోరాదే ' ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు 'బాహుబలి ' కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్, డి ఎస్ రావ్, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు.
బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దంగా ఉంది.
హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టిఎన్ఆర్, డి. ఎస్ రావ్, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్, శుభోదయం సుబ్బారావు తదితరులు నటిస్తోన్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి,
ఎడిటర్: జెపి,
సంగీతం: ఎమ్ జి కె ప్రవీణ్,
ఫైట్స్: శంకర్,
డాన్స్: కపిల్,
లిరిక్స్: శ్రీధర్ పల్లె, విశ్వనాథ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల,
నిర్మాత : కె.ఆర్,
బ్యానర్ : గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..