ఫైనల్ ఎగ్జిట్ వీసాల గడవు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
- October 17, 2020సౌదీ అరేబియా, వలసదారులకు సంబంధించిన ఎగ్జిట్ వీసాల చెల్లుబాటు గడువుని అక్టోబర్ 31 వరకు ఉచితంగానే పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ని ప్రకటించడం జరిగింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 28,884 మంది వలసదారులు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా వ్యక్తుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ నాయకత్వం ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్