ఫైనల్ ఎగ్జిట్ వీసాల గడవు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
- October 17, 2020
సౌదీ అరేబియా, వలసదారులకు సంబంధించిన ఎగ్జిట్ వీసాల చెల్లుబాటు గడువుని అక్టోబర్ 31 వరకు ఉచితంగానే పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ని ప్రకటించడం జరిగింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 28,884 మంది వలసదారులు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా వ్యక్తుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ నాయకత్వం ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









