ఫైనల్ ఎగ్జిట్ వీసాల గడవు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
- October 17, 2020
సౌదీ అరేబియా, వలసదారులకు సంబంధించిన ఎగ్జిట్ వీసాల చెల్లుబాటు గడువుని అక్టోబర్ 31 వరకు ఉచితంగానే పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ని ప్రకటించడం జరిగింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 28,884 మంది వలసదారులు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా వ్యక్తుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ నాయకత్వం ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







