ఒమాన్ లో స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్భణం
- February 14, 2016
ఒమాన్ లో స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్భణం పెరుగుతుంది. గత ఏడాది డిసెంబర్ 2015 లో ద్రవ్యోల్భణం 0.10 శాతం నుంచి ఈ ఏడాది జనవరికు 0.20 శాతం పెరిగినట్లు గణాంక నమోదు మరియుసమాచార విభాగం తెలిపింది. గృహం , నీరు , విద్యుత్ ,గ్యాస్ , ఇతర ఇంధనాలు గత ఏడాది డిసెంబర్ 2015 ధరలతో సరిపోలిస్తే 2.39 శాతం ఈ ఏడాది జనవరి లో పెరిగింది. ఆహరం, ఆల్కాహాలిక రహిత పానియలపై ధర గత ఏడాదితో సరిపోలిస్తే, ఈ ఏడాది జనవరి 2016 లో 1.68 శాతం తగ్గింది. కూరగాయలు,పండ్లులలో4.25 శాతం నుంచి ఈ ఏడాది జనవరికు 9.94 శాతం తగ్గింది అదేవిధంగా, మాంసం 0.5 శాతం, చేపలు,సముద్ర ఉత్పత్తులపై 0.24 శాతం తగ్గాయి. పాలు, జున్ను, గుడ్లు పై 0.24 శాతం పెరిగింది. అలాగే రొట్టె, గోధుమ తయారీ ఉత్పత్తులపై ధరలు 0.14 శాతం పెరిగింది. నూనెలు, కొవ్వు సంబంధిత , పంచదార , జామ్ పదార్ధాలపై 0.13 శాతం ధర పెరిగింది. దుస్తులు , పాదరక్షలపై 0.18 శాతం పెరిగింది. గృహ సంబంధమైన శుబ్రపరిచే వస్తువులపై 0.81 శాతంధరలు పెరిగాయి. ఆరోగ్యం మరియు రెస్టారెంట్లు , హోటళ్ళు 0.58 శాతం, 0.19 శాతం పెరుగుదల నమోదయ్యంది. విద్య మరియు కమ్యూనికేషన్ సంబంధిత సమూహాలపై గత ఏడు నెలలుగా స్థిరంగా
ఉన్నాయని గణాంక నమోదు మరియు సమాచార విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







