బీచ్ గోయెర్లకు దుబాయ్ పోలీస్ అడ్వయిజరీ
- October 24, 2020
దుబాయ్: కరోనా వైరస్ నేపథ్యంలో బీచ్ గోయర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీస్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. వాతావరణం చల్లగా మారడంతో, ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా వుండాలని దుబాయ్ పోలీస్ కోరడం జరుగుతోంది. మాస్క్ ధరించడం తప్పనిసరి అనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ ఈ సూచనలో పేర్కొన్నారు. ఐదు మంది కంటే ఎక్కువగా ఒకే చోట గుమికూడరాదని అథారిటీస్ హెచ్చరిస్తున్నాయి. అయితే ఫ్యామిలీ మెంబర్స్కి కొంత మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు