వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం నేడు స్వగ్రామానికి..
- February 14, 2016సియాచిన్ మంచు తుఫాన్లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం సోమవారం ఆయన స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పార్నపల్లెకు చేరుకోనుంది. సియాచిన్ నుంచి అహ్మద్ భౌతికకాయం ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం అతని స్వస్థలం పార్నపల్లెకి తరలిస్తారు. అక్కడ అహ్మద్ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్