ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం..
- February 14, 2016హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. టోర్నీలో భారత్ తరపున గుత్తా జ్వాల, అశ్విని, పీవీ.సింధు, కశ్యాప్, శ్రీకాంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 12 దేశాలకు చెందిన జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీ ఈ నెల 21 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..