ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం..

- February 14, 2016 , by Maagulf
ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. టోర్నీలో భారత్‌ తరపున గుత్తా జ్వాల, అశ్విని, పీవీ.సింధు, కశ్యాప్‌, శ్రీకాంత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 12 దేశాలకు చెందిన జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీ ఈ నెల 21 వరకు జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com