భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు : ముంబయి
- February 14, 2016మహారాష్ట్రలోని ముంబయిలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా వీక్' కార్యక్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అగ్నిమాపక విభాగంసోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం భారీ అగ్నిప్రమాదం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. విధ్వంసం చేయాలని ఎవరైనా కావాలనే ఇలా చేసి ఉంటారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సహాయకబృందాలు వెంటనే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల