మలయాళ సంగీత దర్శకుడు రాజమణి కన్నుమూత
- February 15, 2016
ప్రముఖ సంగీత దర్శకుడు రాజమణి (60) కన్నుమూశారు. గత రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు చిదంబరనాథ్ కుమారుడైన రాజమణి దాదాపు 70 మలయాళ చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. 1985లో రాజమణి మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టారు. నరసింహం, రావణప్రభు లాంటి సూపర్హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్నారు. రాజమణి కుమారుడు అచ్చు తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో సంగీతదర్శకుడిగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







