యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్గా సంతోషి నియామకం
- November 02, 2020
హైదరాబాద్:యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్గా సంతోషి నియామకం అయ్యారు. భారత-చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘర్షణలో సూర్యపేటకు చెందిన కల్నల్ విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. దీంతో అతని గౌరవార్థం.. భార్య సంతోషి ని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి జిల్లాలో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు